- తపాలా స్టాంప్, రూ.100నాణెం విడుదల చేసిన ప్రధాని మోదీ
ఢిల్లీ, బతుకమ్మ : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రత్యేక స్మారక రూ.100నాణెం, తపాలా స్టాంపును ఆవిష్కరించారు. దేశానికి చేసిన శతాబ్దపు సేవ, సహకారాన్ని గౌరవిస్తూ రూ.100నాణెం, తపాలా స్టాంపును విడుదల చేశారు.
