29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

మద్యం సేవించి వాహనాలు నడిపిన ఇద్దరికి జైలు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ లో మద్యం తాగి వాహనం నడిపిన 17 మందికి ట్రాఫిక్ సిఐ ఎస్. వీరయ్య కౌన్సిలింగ్ నిర్వహించారు. మంగళవారం 17 మందిని కోర్టులో హాజరు పరచగా స్పెషల్ జ్యూడిషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ అహ్మద్ మోహినుద్దీన్ 15 మందికి 34000 రూపాయల జరిమానా విదించారు. ఇద్దరికి 2 రోజుల జైలు శిక్ష విధించడం జరిగిందని ట్రాఫిక్ ఏసిపి నారాయణ తెలిపారు.

More articles

Latest article