కమ్మర్ పల్లి , బతుకమ్మ: మండలంలోని హాసకొత్తూరు గ్రామానికి చెందిన నాలుగు బాధిత కుటుంబాలను బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ మంగళ వారం పరామర్శించారు. ఇందులో భాగంగా పత్రి...
బతుకమ్మ, మోర్తాడ్: ధర్మోరా గ్రామానికి చెందిన ముస్కు భూమారెడ్డి అనారోగ్యంతో మరణించారు. గురువారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి భూమారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి సంతాపాన్ని తెలపడం జరిగింది. అలాగే అదే...