హైదరాబాద్, బతుకమ్మ: పసుపు బోర్డు తీసుకొచ్చానంటున్న ఎంపీ అర్వింద్ పంట ధర తగ్గినా రైతులను పరామర్శించడం లేదని, బోర్డుకు చట్టబద్ధత లేకపోవడంతో రైతులకు ప్రయోజనం చేకూరడం లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు....
నిజామాబాద్, బతుకమ్మ : ఢిల్లీలోని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ను ఆయన కార్యాలయంలో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి...