నిజామాబాద్, బతుకమ్మ : నగరంలోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో శుక్రవారం సావిత్రిబాయి పూలే జయంతి పురస్కరించుకొని "మహిళా ఉపాధ్యాయ దినోత్సవం" ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా. పి.రామ్మోహన్ రెడ్డి...
నిజామాబాద్, బతుకమ్మ : భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు మాత సావిత్రిబాయి పూలే 193వ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం నిజామాబాద్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆ మహానీయురాలి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా...