హైదరాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ మాజీ ఎంపీ, కాంగ్రెస్ నాయకుడు మధుయాష్కీ గౌడ్ మంగళవారం అస్వస్థతకు గురయ్యారు. మంత్రి శ్రీధర్ బాబును కలిసేందుకు సచివాలయానికి వచ్చి, ఛాతీ నొప్పితో కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను...
హైదరాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ మంగళవారం అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనను హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడ గా ఉందని,...