బతుకమ్మ,మోర్తాడ్: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని మోర్తాడ్ ఎంపీడీవో తిరుమల దేవి అన్నారు. మోర్తాడ్ మండలంలోని పాలెం గ్రామంలో గల జెడ్పిహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం మధ్యాహ్న భోజనమును ఆమె తనిఖీ చేశారు....
ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల లో మధ్యాహ్నం భోజనం వికటించటం వల్ల ప్రధానోపాధ్యాడిని సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగా శుక్రవారం మధ్యాహ్నభోజనాన్ని పరిశీలించి విద్యార్థులకు...