రుద్రూర్, బతుకమ్మ :
రుద్రూర్ మండలంలోని రాయకూర్ గ్రామంలో బుధవారం రాజ్యoగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 135 వ జయంతి వేడుకల్లో భాగంగా అన్నదాన కార్యక్రమం కొరకు రాయకూర్ గ్రామ ఎస్సీ కమిటీ సభ్యులు బాన్సువాడ బిజెపి నాయకులు ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ ను కలవడం జరిగింది. ఈ సందర్బంగా కోనేరు శశాంక్ తన వంతుగా అన్నదనం కొరకు 50 కేజీల బియ్యం బస్తాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపి పార్టీ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, ఎస్సీ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


