ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం పైన సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

0 1,300
  • సహాయక చర్యల పురోగతి ని సీఎం కి వివరించిన అధికారులు

 

హైదరాబాద్, బతుకమ్మ : ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం మంత్రులతో కలిసి సమీక్షించారు. సొరంగంలోకి స్వయంగా వెళ్ళి సహాయక చర్యల గురించి సీఎం, మంత్రులు అధికారులను అడిగి  తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సహాయక చర్యల పురోగతిని అధికారులు సీఎంకు వివరించారు. ఈ సమీక్ష లో  మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ,జూపల్లి కృష్ణారావు,నగరకర్నూల్ ఎంపీ మల్లు రవి,అచ్చంపేట ఎంఎల్ ఏ వంశీ కృష్ణ,దేవరకొండ ఎంఎల్ ఏ బాలునాయక్,మాజీ ఎంఎల్ ఏ సంపత్ కుమార్ పాల్గొన్నారు.

CM Revanth Reddy's review on SLBC tunnel accident

Leave A Reply

Your email address will not be published.