32.2 C
Hyderabad

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

Telangana

లబ్దిదారులకు సీఎం రిలీఫ్‌ చెక్కులు పంపిణీ చేసిన అర్బన్ ఎమ్మెల్యే

బతుకమ్మ, నిజామాబాద్ సిటి నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం పరిధిలోని అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందిన పలువురు పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజురైన ఆర్థిక సహాయాన్ని(చెక్కులు) అర్బన్ ఎమ్మెల్యే ధన్...

గిరిజనులకు హక్కులు దక్కేదిఎప్పుడు…?

కామారెడ్డి జిల్లా ఎల్ పీ హెచ్ ఎస్ అధ్యక్షులు గణేష్ నాయక్ బతుకమ్మ, మాచారెడ్డి: ఊహించని వేగంతో దూసుకు వస్తున్న కార్పొరేట్ శక్తులకు సాగిలబడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్యల వల్ల అడవులు, గుట్టలు...

మల్టీ జోన్ – 1 లో 40 మంది  ఎస్సైలు బదిలీ

 . . . నిజామాబాద్ జిల్లాలో పలువురు ఎస్సైలకు స్థానచలనం బతుకమ్మ చీఫ్ బ్యూరో మల్టీ జోన్ పరిధిలో పలువురు ఎస్సైలకు స్థానచలనం కలిగిస్తూ ఐజీ ఉత్తర్వులు జారీ  చేశారు. మల్టీ జోన్ -1 పరిధిలోని...

విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ నోటు బుక్స్ పంపిణీ

విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ నోటు బుక్స్ పంపిణీ. బతుకమ్మ , నిజామాబాద్  సిటి : మామిడిపల్లి లోని తపస్వి సోషల్ ఆర్గనైజేషన్ లోని అనాథ పిల్లలకు జేసిఐ అల్యుమ్ని క్లబ్  ఆధ్వర్యంలో దాతలు 1995 బ్యాచ్...

రెండు నూతన గ్రామపంచాయతీల ఏర్పాటుకు ఉత్తర్వులు విడుదల

బతుకమ్మ, నాగిరెడ్డిపేట్ : మండలంలో రెండు నూతన గ్రామపంచాయతీలో ఏర్పాటుకు ప్రభుత్వం నుండి గెజిట్ విడుదలైనట్టు ఎంపీడీవో ప్రభాకర్ చారి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని పెద్ద ఆత్మకూరు గ్రామపంచాయతీ...

కాంగ్రెస్ భవన్ లో క్విట్ ఇండియా దినోత్సవం

బతుకమ్మ, నిజామాబాద్ సిటీ : కాంగ్రెస్ భవన్ వద్ద శుక్రవారం క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తహర్ బిన్ హందన్, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశ వేణు...

ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోండి

 బాన్సువాడ డిపో మేనేజర్ సరితా దేవి బతుకమ్మ, పిట్లం : బాన్సువాడ డిపో ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని బాన్సువాడ డిపో మేనేజర్ సరితా దేవి కోరారు. పిట్లం మండల కేంద్రంలో గల...

మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు

ఏఎస్ఐ ప్రభాకర్ బతుకమ్మ, జుక్కల్ :  జుక్కల్ త్రివేణి సంగమం కావడంతో మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుండి రాకపోకలు చేస్తూ ఉంటారు.  ఎక్కువగా గుట్కా కర్ణాటక, మహారాష్ట్ర సరఫరా అవుతుంది. ‌...

ఆర్గొండ లో  ఆయుష్ శాఖ  వృద్ధాప్య వైద్య శిబిరం 

బతుకమ్మ, ఆర్గోండ :  కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలోని ఆర్గొండ గ్రామంలో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం వృద్ధాప్య వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. వృద్ధాప్యంలో సాధారణంగా వచ్చే అనారోగ్య సమస్యలకు  చికిత్స అందించడం...

ఆదివాసీల అభివృద్ధికి తోడ్పాటు అందించాలి

బతుకమ్మ న్యూస్ నిజామాబాద్ సిటీ : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసుల అభివృద్ధికి తోడ్పాటుకు కృషి చేయాలనిటి పి ఆర్ టి యు జిల్లా అధ్యక్షుడు కృపాల్ సింగ్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip