📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

AUTHOR NAME

ramakrishna

24544 POSTS
0 COMMENTS

వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఉద్యోగుల నిరసన

బతుకమ్మ, నిజామాబాద్ : వర్షాన్ని సైతం లెక్కచేయకుండ ఎంప్లాయిస్ జెఏసి నాయకులు పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా నిరసన తెలిపారు. ఎంప్లాయిస్ జే ఏ సి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నగరం...

వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఉద్యోగుల నిరసన

బతుకమ్మ, నిజామాబాద్ : వర్షాన్ని సైతం లెక్కచేయకుండ ఎంప్లాయిస్ జెఏసి నాయకులు పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా నిరసన తెలిపారు. ఎంప్లాయిస్ జే ఏ సి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నగరం...

అధికారులు అప్రమత్తంగా ఉండాలి

. కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సగ్వాన్ బతుకమ్మ, పిట్లం : భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు. పిట్లం మండల కేంద్రం నుంచి ఆదివారం...

సాయంత్రం తెరుచుకోనున్న ‘పోచారం’ గేట్లు

బతుకమ్మ, కామారెడ్డి : కామారెడ్డి జిల్లాలోని పోచారం ప్రాజెక్టు గేట్లను ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఎత్తుతామని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్టు అధికారులు ప్రకటించారు. ప్రాజెక్టు నీటి నిలువ సామర్థ్యం 1.820...

రుద్రూర్ – బొప్పాపూర్ గ్రామానికి రాకపోకలు నిలిపివేత

బ్రిడ్జి పై ప్రవహిస్తున్న వర్షపు నీరు . . .బొప్పాపూర్ కు రాకపోకలు నిలిపివేసిన అధికారులు బతుకమ్మ , రూద్రుర్ : శనివార్ రాత్రి నుండి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి రుద్రూర్ - బొప్పాపూర్...

రేపు కామారెడ్డి జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు

బతుకమ్మ, కామారెడ్డి: భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో  కామారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ ,ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, ఐటిఐలు, రెసిడెన్సి విద్యా సంస్థలకు...

నిజాం సాగర్ లోకి భారీగా ఇన్ ఫ్లో

  . మత్తడి దుంకుతున్న సింగీతం బతుకమ్మ, కామారెడ్డి: నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వరప్రదాయని నిజాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా ఇన్ ఫ్లో వస్తోంది. ప్రాజెక్టులోకి 12,300 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా, ప్రస్తుతం 5.022 టీఎంసీల...

పరవళ్లు తొక్కుతున్న సిర్నాపల్లి వాటర్ ఫాల్

. రెడ్ అలర్ట్ నేపథ్యంలో సందర్శకులకు నో ఎంట్రీ ఇందల్వాయి, బతుకమ్మ:  ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి మండల కేంద్రంలోని సిర్నాపల్లి చెరువు పొంగి పొర్లుతోంది. మినీ వాటర్ ఫాల్ గా పర్యాటకులను ఆకర్షిస్తున్న...

రైలు ఢీకొని గుర్తు తెలియని యువకుడు మృతి…

బతుకమ్మ, నిజామాబాద్ క్రైం నిజామాబాద్ రైల్వే స్టేషన్ లో గూడ్స్ రైలు పట్టాలు దాటుచుండగా ప్రమాదవశాత్తు రైలు ఢీకొని ఒ యువకుడు మృతి చెందినట్లు రైల్వే ఎస్సై సాయి రెడ్డి . రైలు ఢీకొని...

మోర్తాడ్ మండలంలో పోంగిపోరలుతున్న చెక్ డ్యాంలు

బతుకమ్మ, మోర్తాడ్ శనివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు మోర్తాడ్ మండలంలో వాగులు, వంకలు ఉదృతంగా ప్రవహిన్నాయి. మోర్తాడ్ మండలంలోని పలు గ్రామాల్లో కురిసిన 75 మి.మీ వర్షపాతంగా నమోదైనట్లు ఏ...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip