26.3 C
Hyderabad
Monday, August 3, 2026

శ్రీ రామాలయ పునఃర్నిర్మాణానికి విరాళం అందజేత

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ  : రుద్రూర్ మండల కేంద్రంలో శ్రీ రామాలయ పునఃర్నిర్మాణం లో భాగంగా గ్రామానికి చెందిన తోట్ల గంగారాం(ఎల్ ఐ సీ), తోట్ల ప్రవీణ్ 20,001 రూపాయల విరాళన్ని అందజేశారు.  ఈ సందర్బంగా రామాలయ కమిటీ తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామాలయ. కమిటీ నిర్వాహకులు పత్తి రాము, అడప వినోద్, రామాలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article