26.2 C
Hyderabad
Monday, August 3, 2026

ఏసీబీకి చిక్కిన ఘన్ పూర్ సబ్ రిజిస్ట్రార్

Must read

📰 Generate e-Paper Clip

ఘన్ పూర్, బతుకమ్మ :  స్టేషన్ ఘన్ పూర్ సబ్ రిజిస్ట్రార్ రామకృష్ణ గురువారం ఏసీబీకి చిక్కారు. ఇంటి రిజిస్ట్రేషన్ కోసం రూ.20వేలు డిమాండ్ చేయగా బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ అధికారులు గురువారం దాడి చేసి సబ్ రిజిస్ట్రార్  రామకృష్ణను పట్టుకుని అరెస్ట్ చేశారు.

More articles

Latest article