26.6 C
Hyderabad
Monday, August 3, 2026

తెయూ బయోటెక్నాలజీ విభాగాధిపతి గా డా.యం.ప్రసన్న షీలా

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, నిజామాబాద్ : తెలంగాణ విశ్వవిద్యాలయం లో బయోటెక్నాలజీ విభాగాధిపతిగా డాక్టర్ ఎం ప్రసన్న శీల నియమిస్తున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య ఎం యాదగిరి తెలిపారు. తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ సందీప్ కుమార్ సుల్తానియా ఆదేశాల మేరకు ఆమెను నియమిస్తున్నట్లు బుధవారం ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ప్రసన్నశీల జువాలజీ విభాగాధిపతిగా వ్యవహరిస్తున్నారన్నారు. ఆమె గతంలో అడిషనల్ కంట్రోలర్ గా, ఉమెన్ సెల్ డైరెక్టర్ గా, పబ్లికేషన్స్ సెల్ డైరెక్టర్ గా, డివైస్ చైర్పర్సన్ గా బయోటెక్నాలజీ లాంటి అకాడమీ అడ్మినిస్ట్రేషన్ పదవులను సమర్ధంగా నిర్వహించారని తెలిపారు.

More articles

Latest article