30.9 C
Hyderabad
Monday, August 3, 2026

రికవరీ ఫోన్ అప్పగింత

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, మాచారెడ్డి: పాల్వంచ మండలం భవానిపేట్ గ్రామానికి చెందిన మంద నారాయణ కు సీఈఐఆర్ ద్వారా రికవరీ చేసిన మోబైల్ ఫోన్ ను అప్పగించినట్లు మాచారెడ్డి ఎస్సై అనిల్ తెలిపారు. మోబైల్ ఫోన్ పోగొట్టుకున్న బాధితుడు ఫిర్యాదు చేయగా రికవరీ చేసినట్టు వివరించారు.

More articles

Latest article