అన్ని రంగాలలో మహిళలు రాణించాలి

జిల్లా జడ్జి సునీత కుంచాల   నిజామాబాద్, బతుకమ్మ : మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా జడ్జి సునీత కుంచాల అన్నారు. అంతర్జాతీయ మహిళా  దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని, బేటీ బచావో - బేటీ పడావో కార్యక్రమం ప్రారంభించి పది సంవత్సరాలు పూర్తయిన సందర్బంగా జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం   రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో  అంతర్జాతీయ మహిళా  దినోత్సవం నిర్వహించారు.  ఈ  కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా జడ్జి సునీత కుంచాల విచ్చేయగా, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పద్మావతి,...