రోడ్డు ప్రమాదంలో మహిళ ఘోర దుర్మరణం
. . . లారీ చక్రాల కింద నలిగి బడా భీమ్గల్ వాసి మృతి ఇందల్వాయి, బతుకమ్మ : 44వ జాతీయ రహదారిపై శనివారం చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే దుర్మరణం చెందినట్లు స్థానికులు తెలిపారు. దంపతులు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బడా భీమ్గల్ గ్రామానికి చెందిన దుమాల లింబాద్రి, ఆయన భార్య దుమాల సుజాత(35)తో కలిసి...