సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తా
తెలంగాణ ఉద్యోగుల జాక్ కో- చైర్మన్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ ఉద్యోగులు, గెజిటెడ్ అధికారుల, ఉపాధ్యాయుల, కార్మిక, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీ కో - చైర్మన్ నర్సయ్య అన్నారు. గజిటేడ్ అధికారుల , ఉపాధ్యాయుల,కార్మిక, పెన్షనర్ల తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ నిజామాబాద్ జిల్లా కో - చైర్మన్ గా జిల్లా ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షులు నర్సయ్య ఎంపికైన సందర్భంగా శనివారం జిల్లా ఇంటర్ విద్య...