ఈడీలు, బోడీలు సీపీఎం నాయకులను ఏం చేయలేవు

  . . . నిజాయితీ పరుడైన విజయన్ పై ఈడీ దాడులు అన్యాయం   . . . బీజేపీ కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి   . . . సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ.రమేష్ బాబు   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   ప్రజల దృష్టిని మరల్చడం కోసం సిపిఎం నాయకుల ను ఈడి దాడులు చేశారని, ఇటువంటి ఈడీలు, బోడీలు, మోడీలు నాయకులను ఏమి చేయలేవని సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ.రమేష్ బాబు అన్నారు. కేరళ మాజీ...