సాయుధ పోరాట స్ఫూర్తితో విద్యారంగ సమస్యలపై పోరాడాలి

నిజామాబాద్,  బతుకమ్మ : తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో విద్యారంగ సమస్యలపై పోరాడాలని  పీడీఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ అన్నారు.  సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజలకు ముమ్మాటికి విద్రోహ దినమే అని  పేర్కొన్నారు.   నగరంలో ఖిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో " 1948 సెప్టెంబర్ 17 విద్రోహ దినం" సదస్సు ను  పీడీఎస్ యూ నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు.  ఈ సందర్భంగా  ఆయన మాట్లాడారు.  నాటి నిజాంనిరంకుశ పాలనకు కాశీంరజ్వీ ఆగడాలకు అకృత్యాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు నాయకులు...