మూడురోజుల పాటు నీటి సరఫరాకు అంతరాయం

  . . . మిషన్ భగీరథ పైప్​లైన్​కు లీకేజీ   . . . మున్సిపల్ కమీషనర్ గోవు గంగాధర్ వెల్లడి   బాన్సువాడ, బతుకమ్మ :   బాన్సువాడ పట్టణంలో మిషన్ భగీరథ ప్రధాన పైపులైన్‌కు లీకేజీ ఏర్పడింది. దీంతో నీటి సరఫరాకు ఆటంకం ఏర్పడనుంది. భగీరథ పైప్​లైన్​కు లీకేజీ ఏర్పడడంతో తాగునీటి సరఫరాను మూడు రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేసినట్లు మున్సిపల్ కమిషనర్ గంగాధర్ తెలిపారు. పైపులైన్ మరమ్మతు పనులు జరుగుతున్న నేపథ్యంలో పట్టణ ప్రజలు తాగునీటి అవసరాల కోసం...