ramakrishna
Sr Reporter | Telangana
batukammanews.com
యాదాద్రి ఆలయంలో వ్రత టికెట్ ధరపెంపు
యాదగిరిగుట్ట, బతుకమ్మ : శ్రావణ మాసం శుక్రవారం నుంచి ప్రారంభం కావడంతో యాదగిరిగుట్ట ఆలయంలో సత్యనారాయణస్వామి, వరలక్ష్మి వ్రతాల సందడి మొదలవనుంది. దీంతో ఆలయ అధికారులు వ్రత టికెట్ ధర రూ.200 పెంచారు.
Share to WhatsApp 🔗
Download Image ⬇️
⬅️ Back to Read Article