సమాజంలో ఐక్యత పెంపొందించాలి

  . . . ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రెడ్డి   ఎల్లారెడ్డి, బతుకమ్మ :   సమాజంలో సౌభ్రాతృత్వం, ఐక్యత, పరస్పర గౌరవం పెంపొందాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ఉస్మానియా మస్జిద్‌లో బుధవారం నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరలు హాజరై, ఎంతో భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్‌లో పాల్గొని, రంజాన్...