బంగారం కోసం మేనకోడల్ని చంపిన మామ అరెస్టు
నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : డబ్బుల కోసం మేనకోడల్ని హతమార్చిన మామను నవీపేట్ పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన బుధవారం వివరాలను నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి బుధవారం వెల్లడించారు. మోస్రా గ్రామానికి చెందిన పాండవల సాగర్ తన ఇంటి నిర్మాణానికి డబ్బులు అవసరం కాగా , డబ్బుల కోసం ఈనెల 24 న మల్కాపూర్ గ్రామానికి వచ్చాడు. అక్కడ తన మేనకోడలు ఆకుల అనంత ఇంటికి వచ్చాడు. ఇంట్లో తన మేనకోడలు ఒంటరిగా...