నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆవరణలో అడిషనల్ డీఎంఈ డా.ఎన్.క్రష్ణమోహన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఉద్యోగులకు, సిబ్బంది 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా.శ్రీనివాస్, వైస్ ప్రిన్సిపాల్ డా.బి.వి.నాగమోహన్ రావు, జలగం తిరుపతిరావు, వైద్యులు డా.కిషోర్ కుమార్, రామాదేవి, మధుసూదన్, సూపరింటెండెంట్ పెద్దోళ్ళ నాగరాజు, గంగాధర్, సిబ్బంది గోవింద్, సాయి, బాబా రవిచందర్, గాయత్రి, జ్యోతి, యూజీ, పీజీ విద్యార్థులు పాల్గొన్నారు.