హైదరాబాద్, బతుకమ్మ: మహాత్మ జ్యోతీరావు పూలే వర్ధంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో పూలే చిత్రపటానికి నివాళులర్పించారు. సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి , టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్, బతుకమ్మ: మహాత్మ జ్యోతీరావు పూలే వర్ధంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో పూలే చిత్రపటానికి నివాళులర్పించారు. సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి , టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.