. . . 12 మంది ఐపీఎస్ లకు స్థాన చలనం
హైదరాబాద్, బతుకమ్మ :
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో పలువురు ఐపీఎస్ అధికారులకు బదిలీలు, అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ సోమవారం 12 మంది ఐపీఎస్ లకు స్థాన చలనం చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీలు, అదనపు బాధ్యతలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఆయన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బదిలీ అయిన అధికారులు తమ బాధ్యతలను నిర్వహించాలని ఆయన కోరారు.

