గణేష్ నిమజ్జనానికి భద్రత కట్టుదిట్టంగా ఏర్పాటు చేయాలి

జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్   కామారెడ్డి, బతుకమ్మ : ఎలాంటి అంచనీయ సంఘటన జరగకుండా గణేష్ నిమజ్జనానికి  కట్టుదిట్టంగా ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్  అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్  జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తో కలిసి గణేష్ నిమజ్జనం నిర్వహించనున్న  టేక్రియాల్  చెరువును పరిశీలించారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ   కామారెడ్డి పట్టణమును అనుకొని ఉన్న  టేక్రియల్ చెరువులో  గణేష్ నిమజ్జనం సందర్భంగా  దాదాపు 700 లకు పైగా  గణేషులను నిమజ్జనం చేసే అవకాశం...