డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడ ముగ్గురికి జైలు శిక్షా

  . . . 10 మందికి జరిమానా   నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :   మద్యం తాగి వాహనాలు నడిపినటువంటి 13 మందిని అరెస్ట్ చేసినట్టు ట్రాఫిక్ ఇన్స్ పెక్టర్ పి.ప్రసాద్ తెలిపారు. ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ఆదేశానుసారం గురువారం వారికి కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ హైమద్ మొయిద్దిన్ వద్ద హాజరుపరిచారు. వారిలో 10 మందికి రూ.1,15,000 జరిమనా విదించారని, పంకజ్ కుమార్, ఎడ్ల రవి, అక్రమ్ సిద్ధిక్ అనే ముగ్గురికి వారం రోజుల జైలు...