కనుసైగ చేసి ధరను ఖతం చేస్తున్నారు

  . . . పసుపు రైతులను దోచేస్తున్న ట్రేడర్లు   . . . ఈ నామ్ సాప్ట్ వేర్ అప్డేట్ మాటున వ్యాపారుల దోపిడి   . . . క్వింటాళ్ కు రూ.5 వేల వరకు దోపిడికి గురవుతున్న రైతులు   . . . నిజామాబాద్ వ్యవసాయ మార్కేట్ యార్డలో సిండికేట్ ట్రేడర్ల దందా   . . . ఆగ్రహ వేశాలతో ఏఎంసీని ముట్టడించిన పసుపు రైతులు    నిజామాబాద్, బతుకమ్మ:   నిజామాబాద్ వ్యవసాయ మార్కేట్...