ఎబోలా విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
. . . ఎబోలా ఎంటర్ అవకుంగా పటిష్ట చర్యలు చేపట్టాం . . . ఎబోలా బాధిత దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు 21 రోజుల ఐసోలేషన్ . . . ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నర్సింహ హైదరాబాద్, బతుకమ్మ : ఎబోలా విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా ఉందని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నర్సింహ పేర్కొన్నారు. రాష్ట్రంలోకి ఎబోలా ఎంటర్ అవకుండా...