ప్రజాపాలనలో చెరువు కట్టల మరమ్మత్తులు కరువు
. . . చెరువు కట్టను సందర్శించిన మాజీ ఎమ్మెల్యే జాజల సురేందర్ లింగంపేట, బతుకమ్మ ప్రజా పాలన ప్రభుత్వంలో చెరువుగట్టులకు మరమ్మతులు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే సురేందర్ ఆరోపించారు కామారెడ్డి జిల్లాఎల్లారెడ్డి నియోజకవర్గం లోని లింగంపేట్ మండలం కన్నాపూర్ పోల్కంపేట్ కొత్తపల్లి గ్రామాలకు పంట నీరు అందించే 100 సంవత్సరాల చరిత్ర గల ప్రధాన చెరువు గత సంవత్సరం కురిసిన భారీ వర్షాలకు చెరువు కట్ట తెగిపోయి కొన్ని కిలోమీటర్ల వరకు చెరువు పరివాహక పంట పొలాలలో...