తాళం వేసిన ఇళ్ళలో చోరిలు
. . . సుద్దపల్లి గ్రామంలో మూడిళ్లల్లో బంగారం, నగదు చోరి డిచ్ పల్లి, బతుకమ్మ : డిచ్పల్లి మండలం సుద్దపల్లిలో వరుస చోరీలు జరిగాయి. తాళం వేసిన మూడు ఇళ్ళలో దొంగలు హల్ చల్ చేశారు. సుద్దపల్లి గ్రామానికి చెందిన మలావత్ నరేష్ బుధవారం ఇంటికి తాళం వేసి కుటుంబసభ్యులతో కలిసి వేరే ఊరికి వెళ్లాగా అర్ధరాత్రి ఇద్దరు దుండగులు నరేష్ ఇంటి వద్ద ఉన్న సీసీ టీవీ ధ్వంసం చేసి తాళం పగులగొట్టి 3 తులాల బంగారం,...