కరీంనగర్ ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గ ఫలితాల్లో రెండో రౌండు పూర్తి
కరీంనగర్, బతుకెమ్మ : కరీంనగర్ ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గ ఫలితాల ఓట్ల లెక్కింప కొనసాగుతుంది. లెక్కిపులో భాగంగా రెండో రౌండ్ పూర్తయ్యే సమయానికి అభ్యర్థులకు వచ్చిన ఓట్ల వివరాలు ఇలా ఉన్నాయి. అంజిరెడ్డి - 7979(రెండు రౌండ్లు కలిపి (14691), నరేందర్ రెడ్డి- 6522 (రెండు రౌండ్లు కలిపి 13198), ప్రసన్న హరికృష్ణ - 4927 (రెండు రౌండ్లు కలిపి 10794), రవీందర్ సింగ్ - 116 (రెండు రౌండ్లు కలిపి 223), మహమ్మద్ ముస్తాక్ అలీ - 209 (రెండు రౌండ్లు కలిపి...