ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా ఖరారు

 పట్టభద్రుల ఓటర్లు 3,55,159 టీచర్ ఓటర్లు 27088 కరీంనగర్, బతుకమ్మ : కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల పరిధిలో పట్టభద్రుల, టీచర్ ఎమ్మెల్సీ ఓటర్ల తుది జాబితాను వెలువరించారు. 4 ఉమ్మడి జిల్లాల పరిధిలో మొత్తం పట్టభద్రులు 3,55,159 మంది ఓటర్లుగా నమోదై ఉన్నారు. టీచర్ల ఎమ్మెల్సీ ఓటర్లు 27,088గా లెక్కలు తేల్చారు. ఈ నెల 27న జరుగనున్న ఎన్నికలకు ఇప్పటికే నామినేషన్లు దాఖలు, ఉపసంహరణలు పూర్తయిన తర్వాత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 56 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు....