విద్యా వ్య‌వ‌స్థ‌ను మ‌రింత ప‌టిష్టం చేయాలి

జిల్లాల్లోని ఐఏఎస్ అధికారులు వారానికి రెండు పాఠ‌శాల‌ల‌ను సంద‌ర్శించాలి పాఠ‌శాల‌ల్లో అవ‌స‌ర‌మైన మేర నూతన గ‌దులు నిర్మించాలి పాఠ‌శాల‌ల్లో సోలార్ కిచెన్లు ఏర్పాటు చేయాలి ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణులైన ప్ర‌తి ఒక్క‌రూ ఇంట‌ర్మీడియ‌ట్‌లో చేరేలా చూడాలి విద్యా శాఖ స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి ఏ.రేవంత్ రెడ్డి   హైద‌రాబాద్‌, బతుకమ్మ:  తెలంగాణ‌లో విద్యా వ్య‌వ‌స్థ‌ను మ‌రింత ప‌టిష్టం చేయాల‌ని ముఖ్య‌మంత్రి ఏ.రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు.  అద‌న‌పు క‌లెక్ట‌ర్లు వారంలో క‌నీసం రెండు ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌ను సంద‌ర్శించాల‌ని సీఎం సూచించారు.  విద్యా శాఖ‌పై ఐసీసీసీలో ముఖ్య‌మంత్రి...