మహనీయుల ఆశయాలను ఆచరించాలి

  . . . యునివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య యం.యాదగిరి   డిచ్ పల్లి, బతుకమ్మ :   మహనీయుల ఆశయాలను మనం ఆచరించిన నాడే వారికి నిజమైన నివాళి అని యునివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య యం.యాదగిరి అన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయ ఎస్సీ, ఎస్టీ సెల్ బీసీ సెల్, విమెన్ సెల్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన మహనీయుల జయంతి ఉత్సవాలను యాదగిరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు నేర్చుకున్న విద్యను సమాజ అభ్యున్నతికి, బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి తోడ్పదే విధంగా...