ramakrishna
Sr Reporter | Telangana
batukammanews.com
మొరాయించిన అశోక్ నగర్ రైల్వే గేటు
కామారెడ్డి, బతుకమ్మ : పట్టణంలోని అశోక్ నగర్ రైల్వే గేటు కాసేపు మొరాయించింది. దీంతో కాసేపు ట్రాఫిక్ జామ్ అయింది. కాసేపటికి గేట్ మెన్ గేటు ను మ్యాన్యూవల్ గా ఓపెన్ చేయడంతో ట్రాఫిక్ క్లియర్ అయింది.
Share to WhatsApp 🔗
Download Image ⬇️
⬅️ Back to Read Article