టిజిఎన్ పిడిసిఎల్ నిజామాబాద్ సర్కిల్ లో తొలి సోలార్ విద్యుత్ ప్లాంట్
. . . జక్రాన్ పల్లి సబ్ స్టేషన్ లో 0.8 మెగావాట్ల ప్లాంట్ ను ప్రారంభించిన సీయండి జక్రాన్ పల్లి, బతుకమ్మ: నిజామాబాద్ సర్కిల్లో టీజీ ఎన్పీడీసీఎల్ ద్వారా స్థాపించబడిన తొలి సౌర విద్యుత్ ప్లాంట్ సేవలను సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి ప్రారంభించారు. మంగళవారం నిజామాబాద్ సర్కిల్ డిచ్పల్లి డివిజన్ పరిధిలోని 33/11 కేవీ జక్రాన్పల్లి సబ్స్టేషన్లో 0.8 మెగావాట్ సౌర విద్యుత్ ప్లాంట్ను మంగళ వారం టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి ప్రారంబించారు. ఈ సందర్భంగా...