పదవ తరగతి పరీక్షలు ప్రారంభం
. . . తొలి రోజు జిల్లాలో ప్రశాంతంగా పది పరీక్షలు . . . మొదటి రోజు 51 మంది విద్యార్ధుల గైర్హాజరు నిజామాబాద్ సిటి, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా శనివారం పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. జిల్లావ్యాప్తంగా 144 పరీక్షా కేంద్రాలలో తొలి రోజు తెలుగు పరీక్షకు 24,404 మంది విద్యార్థులకు గాను 24,353 మంది విద్యార్థులు హాజరయ్యారు. 51 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మొదటి రోజు ప్రథమ భాష పరీక్ష నిర్వహించారు....