యువకుడు అనుమానస్పద మృతి

  ... హడావిడిగా అంత్యక్రియలు చేసేందుకు యత్నం . . . మృతుని ఒంటిపై గాయాలు ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు  ఎడపల్లి , బతుకమ్మ: నిజామాబాద్ జిల్లా  ఎడపల్లి మండలం అంబం  గ్రామంలో  యువకుడు అనుమానస్పద స్థితిలో మృతి చెందారు.  ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. గ్రామానికి చెందిన మహిపాల్ (32) మంగళవారం గుండెపోటుతో చనిపోయాడు అని  హడావిడిగా అంత్యక్రియలు చేసేందుకు యత్నం జరిగింది. మెడపై ఘాటు కనిపించడంతో అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు. ఉరివేసి చంపి గుండె నొప్పితో...