జవహర్ నవోదయకు అడుగులు

  . . . కలిగోట్ లో నూతన భవనం నిర్మాణ పనులు ప్రారంభం   . . . నవోదయకు 30 ఎకరాలను కేటాయించిన పంచాయతీ పాలకవర్గం   . . . ఎంపీ అర్వింద్ ధర్మపురి కృషి ఫలితంగా చక చకా పనులు   జక్రాన్ పల్లి, బతుకమ్మ :   నిజామాబాద్ జిల్లా కలిగోట్ గ్రామంలో చారిత్రాత్మక ఘ‌ట్టం ఆవిష్కృతమైంది. జవహర్ నవోదయ విద్యాలయం శాశ్వత భవన నిర్మాణానికి తొలి అడుగు పడింది. కలిగోట్ లో నవోదయ విద్యాలయ‌ నిర్మాణ...