Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 March 2025, 6:36 pm Posted by : ramakrishna

20 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : మోపాల్ మండంలోని నర్సింగ్ పల్లిలో గల ఇందూరు తిరుమల క్షేత్రంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి 11వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 20 నుంచి ప్రారంభమవుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ బ్రహ్మోత్సవాలు ఈనెల 20న ప్రారంభమై 26న ముగుస్తాయని తెలిపారు.  భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీవారి ఆశిస్సులు పొందాలని తెలిపారు.

Srivari Brahmotsavam from 20th