మానసిక వికాసానికి క్రీడలు ప్రధానం

వైస్ ఛాన్స్లర్ ఆచార్య టి.యాదగిరిరావు   నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : సృజనాత్మక శక్తి పెరుగుదలకు,మానసిక వికాసానికి క్రీడలు ప్రధానమని తెయూ వైస్ ఛాన్స్లర్ ఆచార్య టి.యాదగిరిరావు అన్నారు. తెలంగాణ యూనివర్సిటీలో యాన్యువల్ డే  2025 స్పోర్ట్స్ మీట్ ను ఆచార్య టి.యాదగిరిరావు విశ్వవిద్యాలయ  క్రీడా మైదానంలో బుధవారం  ప్రారంభించారు. ఈ క్రీడలు 19  మార్చి నుండి  29 వరకు జరుగుతాయన్నారు.  ఈ సందర్భంగా  వైస్- ఛాన్స్లర్  ఆచార్య టీ. యాదగిరిరావు మాట్లాడుతూ  విద్యార్థినీ విద్యార్థులకు  విశ్వవిద్యాలయంలో వాలీబాల్, ఖో ఖో, కబడ్డీ, క్రికెట్,...