Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 March 2025, 8:07 pm Posted by : ramakrishna

ఆత్మీయ సమ్మేళనం

ఇందల్వాయి,బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని ఇందల్వాయి గ్రామంలో2006-2007 బ్యాచ్ కి చెందిన విద్యార్థులు సోమవారం నిజామబాద్ లోని రిసార్ట్స్ హోటల్లో చదువు నేర్పిన ఉపాధ్యాయ గురువులతో ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు.2027లో జరిగే ఆత్మీయ సమ్మేళనం గురించి, ఈ ఆత్మీయ సమ్మేళనానికి  వచ్చిన ఉపాధ్యాయ బృందం, శంకర్ గౌడ్,అబ్బయ్య, ఉమాదేవి,ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.విద్యార్థిని విద్యార్థులు ,అప్పుడు తాము చదువుకున్న పదవ తరగతి వరకు అన్ని మధుర క్షణాలు, మధురానుభూతులు, సార్లు నేర్పిన విద్యా బుద్ధులు, చిలిపి చేష్టలు, అన్ని నెమరు వేసుకోవడం జరిగింది, పూర్వ విద్యార్థులు  లోకాని గోపి, ఎం శ్రీకాంత్, డి శ్రీకాంత్, సిహెచ్ రాజేంద్రప్రసాద్, ఏం అశోక్, జీ నవీన్, ప్రశాంత్, ఫయాజ్, రామకృష్ణ, ప్రసన్న, సవిత, పవిత్ర, వినోద, సౌమ్య, సువర్ణ, స్వప్న, లావణ్య, జమున, పూర్ణిమ, వీళ్ళందరూ కలిపి వచ్చే 2027 అందరం కలిసి మళ్ళీ ఆత్మీయ సమ్మేళనం చేసుకుందామని ఆనంద క్షణాన్ని తో ఈ కలయిక బ్రహ్మాండంగా జరిగింది, ఈ ఆత్మీయ కలయికకు , శుభాకాంక్షలు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.