నిజామాబాద్, బతుకమ్మ : పన్ను వసూలు వేగవంతం చేయాలని నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ రాజేందర్ సిబ్బందికి సూచించారు. మంగళవారం నగరంలోని పలు చోట్ల ట్రేడ్ లైసెన్స్ చార్జి, ఆస్తి పన్ను వసూలును ఆయన పరిశీలించారు. అలాగే పలు హాస్టల్స్ ను తనిఖీ చేశారు.