డిచ్ పల్లికి పోతామా.. పోమా..

సందిగ్ధంలో ఓఅండ్ఎం సిబ్బంది  5 న  జాబితా ఆగడంతో సందేహాలు     నేడు ప్రకటన : ఎస్ ఈ  నిజామాబాద్, బతుకమ్మ: ఐదవ తేదీన  జాబితా వెలువడకపోవడంతో డిచ్ పల్లి డివిజన్ కు పోతామా... లేదా అనే  సందిగ్ధంలో ఓఅండ్ఎం సిబ్బంది ఉన్నారు.  డిచ్ పల్లి డివిజన్ కు కావాల్సిన ఉద్యోగుల  కేటాయింపు నిమిత్తం ఆదివారం (5 వ తేది) వెలువరించాల్సిన  జాబితా రాకపోవడంతో ఆప్షన్స్ ఇచ్చినవారు ఆందోళన చెందుతున్నారు. ఇంతకు  ప్రకటిస్తారా .. లేదా ..? అని, తమ సంఘ నాయకులకు ఫోన్లు...