పోచంపాడ్ గురుకులం లో లైంగిక వేధింపులు
. . . విద్యార్థినిని వేధించిన ఎలక్ట్రీషియన్ . . . ఫిర్యాదు చేసిన పట్టించుకోని గురుకుల అధికారులు . . . ఆత్మహత్య చేసుకుంటానని తల్లిదండ్రులకు లేఖతో వెలుగులోకి నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలో విద్యార్థినిపై వేధింపుల వ్యవహారం వెలుగు చూసింది. ఈ సంఘటన మెండోర మండలం పోచంపాడు బాలికల గురుకులం లో జరిగింది. గురుకులంలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని ఇటీవల స్నానాల గదికి వెళ్లగా అక్కడ...