నిజామాబాద్ లో సెక్యూరిటీ కౌన్సిల్ ప్రారంభం
. . . రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి చేతుల మీదుగా లోగో ఆవిష్కరణ నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా పౌరుల భద్రతే లక్ష్యంగా, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల సమన్వయంతో రూపుదిద్దుకున్న ‘నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్’ శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. నగరంలోని జిల్లా మెడికల్ కళాశాల వేదికగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, కౌన్సిల్ లోగోను ఆవిష్కరించారు. అనంతరం కౌన్సిల్ చైర్మన్గా సీపీసాయి చైతన్య, కన్వీనర్గా అదనపు డీసీపీ బస్వారెడ్డి, జనరల్ సెక్రటరీగా...