వానా కాలం పంటలకు రైతు భరోసా

  . . . ఈ నెల 30న మధిరలో సీఎం చేతుల మీదుగా రైతుల ఖాతాలోకి నిధుల విడుదల   . . . మొదటి విడతలో ఏడు రకాల సన్నాలకు బోనస్ చెల్లింపు   . . . సీఎం రేవంత్ అధ్యక్షతన మంత్రి మండలి నిర్ణయం   హైదరబాద్, బతుకమ్మ:   వానాకాలం పంటలకు రైతులకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా నిధులను విడుదల చేయాలని ముఖ్యమంత్రి  ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రుల సమావేశం నిర్ణయించింది. ఈ...